ETV Bharat / city

corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,224 కరోనా కేసులు, 31 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 2,224 కరోనా కేసులు, 31 మరణాలు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్ బారినుంచి మరో 4,714 మంది కోలుకోగా.. ప్రస్తుతం 42,252 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

author img

By

Published : Jun 28, 2021, 6:07 PM IST

new 2224 corona cases registered
రాష్ట్రంలో కొత్తగా 2,224 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 71,758 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 2,224 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 31 మంది మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ నుంచి మరో 4,714 మంది బాధితులు కోలుకోగా... రాష్ట్రంలో ప్రస్తుతం 42,252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా 2,224 కరోనా కేసులు, 31 మరణాలు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 2,224 కరోనా కేసులు, 31 మరణాలు నమోదు

కరోనాతో చిత్తూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 409, తూర్పుగోదావరి జిల్లాలో 299, పశ్చిమగోదావరి జిల్లాలో 259, కృష్ణా జిల్లాలో 222 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి..

దేశంలో మరో 46,148 మందికి కరోనా

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 71,758 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 2,224 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 31 మంది మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ నుంచి మరో 4,714 మంది బాధితులు కోలుకోగా... రాష్ట్రంలో ప్రస్తుతం 42,252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా 2,224 కరోనా కేసులు, 31 మరణాలు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 2,224 కరోనా కేసులు, 31 మరణాలు నమోదు

కరోనాతో చిత్తూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 409, తూర్పుగోదావరి జిల్లాలో 299, పశ్చిమగోదావరి జిల్లాలో 259, కృష్ణా జిల్లాలో 222 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి..

దేశంలో మరో 46,148 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.