ETV Bharat / city

'పోలవరంపై కేంద్రమంత్రి సమాధానం వైకాపాకు చెంపపెట్టు' - lokesh comments on ys jagan over polavaram news

పోలవరంపై కేంద్రమంత్రి పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానంతో వైకాపాకు గట్టి షాక్ తగిలిందంటూ... నారా లోకేశ్ దుయ్యబట్టారు. ఇకనైనా పోలవరాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్ చేశారు.

nara-lokesh-tweets-on-polavaram-project
nara-lokesh-tweets-on-polavaram-project
author img

By

Published : Dec 3, 2019, 8:19 PM IST


వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పీపీఏల దగ్గర నుంచి అమరావతి వరకూ జగన్ ముట్టుకున్న ప్రతీ అంశం జాతీయ స్థాయిలో షాక్ కొట్టించిందంటూ దుయ్యబట్టారు. పోలవరంలో అవినీతి అంటూ అరిచిన వైకాపాకు... అన్నీ నిబంధనల మేరకే జరిగాయంటూ కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం చెంపపెట్టు కాదా..? అని నిలదీశారు. ఆరు నెల‌ల్లో తమపై ప్రభుత్వం చేసిన ఒక్క ఆరోప‌ణనైనా నిరూపించ‌గ‌లిగిందా..? అని ప్రశ్నించారు. ఆంధ్రుల జీవ‌నాడి పోల‌వ‌రాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.


వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పీపీఏల దగ్గర నుంచి అమరావతి వరకూ జగన్ ముట్టుకున్న ప్రతీ అంశం జాతీయ స్థాయిలో షాక్ కొట్టించిందంటూ దుయ్యబట్టారు. పోలవరంలో అవినీతి అంటూ అరిచిన వైకాపాకు... అన్నీ నిబంధనల మేరకే జరిగాయంటూ కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం చెంపపెట్టు కాదా..? అని నిలదీశారు. ఆరు నెల‌ల్లో తమపై ప్రభుత్వం చేసిన ఒక్క ఆరోప‌ణనైనా నిరూపించ‌గ‌లిగిందా..? అని ప్రశ్నించారు. ఆంధ్రుల జీవ‌నాడి పోల‌వ‌రాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి : 'పోలవరం పూర్తికి రాష్ట్ర పనితీరే కీలకం'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.