ETV Bharat / city

నా పారిశ్రామిక అనుభవం ఏపీకి ఉపయోగపడుతుంది: నత్వానీ - పరిమళ్‌ నత్వానీ

తనకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు పరిమళ్​ నత్వానీ ముఖ్యమంత్రి జగన్​కు కృతజ్ఞతలు తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు నామినేషన్​ వేయనున్నట్లు పేర్కొన్నారు.

mp natvani meet cm jagan
mp natvani meet cm jagan
author img

By

Published : Mar 10, 2020, 5:27 PM IST

Updated : Mar 10, 2020, 6:35 PM IST

నాకున్న పారిశ్రామిక అనుభవం ఏపీకి ఉపయోగపడుతుంది-నత్వానీ

పారిశ్రామికంగా తనకు గల అనుభవం ఏపీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వైకాపా రాజ్యసభ అభ్యర్థి పరిమళ్‌ నత్వానీ చెప్పారు. తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆయన... ఏపీకి పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.

నాకున్న పారిశ్రామిక అనుభవం ఏపీకి ఉపయోగపడుతుంది-నత్వానీ

పారిశ్రామికంగా తనకు గల అనుభవం ఏపీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వైకాపా రాజ్యసభ అభ్యర్థి పరిమళ్‌ నత్వానీ చెప్పారు. తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆయన... ఏపీకి పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ఈఎస్​ఐ మందుల కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి: సీఎం

Last Updated : Mar 10, 2020, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.