ETV Bharat / city

వైకాపా ఎమ్మెల్యే ధర్నా.. ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్

author img

By

Published : Apr 11, 2020, 12:46 PM IST

Updated : Apr 11, 2020, 2:25 PM IST

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిచారనే అభియోగంపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన బుచ్చిరెడ్డిపాలెం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

mla prasanakumar reddy  protest front of the police station
mla prasanakumar reddy protest front of the police station
ధర్నాకు దిగిన వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగంపై తనపై కేసు నమోదు చేశారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు ఎమ్మెల్యేతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యకు నిరసనగా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించిన ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. తనపై కేసు పెట్టినందుకు ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ధర్నాకు దిగిన వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగంపై తనపై కేసు నమోదు చేశారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు ఎమ్మెల్యేతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యకు నిరసనగా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించిన ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. తనపై కేసు పెట్టినందుకు ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా జస్టిస్ కనగరాజు నియామకం

Last Updated : Apr 11, 2020, 2:25 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.