ETV Bharat / city

'పరీక్షలపై సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందనే విషయం మా దృష్టికి రాలేదు'

author img

By

Published : Jun 17, 2021, 2:59 PM IST

పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎలాంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందనే విషయం తమ దృష్టికి రాలేదన్నారు. నోటీసులు వచ్చాక వాటిని పరిశీలించి చర్చిస్తామని తెలిపారు. విద్యాశాఖపై సీఎం అధ్యక్షతన జరిగిన సమీక్షలో విద్యాశాఖ మంత్రి పాల్గొన్నారు. పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు.

Minister Suresh
Minister Suresh

విద్యా శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎలాంటి చర్చ జరగలేదని మంత్రి సురేష్‌ తెలిపారు. ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందనే విషయం తమ దృష్టికి రాలేదన్నారు. నోటీసులు వచ్చాక వాటిని పరిశీలించి చర్చిస్తామని తెలిపారు. పరీక్షలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణపై మొదట్నుంచీ తమ వైఖరి ఒక్కటేనని అన్నారు. ఒకవేళ నోటీసులు వస్తే తమ వైఖరిని సుప్రీంకోర్టుకు వినిపిస్తామన్నారు.

విద్యా శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎలాంటి చర్చ జరగలేదని మంత్రి సురేష్‌ తెలిపారు. ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందనే విషయం తమ దృష్టికి రాలేదన్నారు. నోటీసులు వచ్చాక వాటిని పరిశీలించి చర్చిస్తామని తెలిపారు. పరీక్షలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణపై మొదట్నుంచీ తమ వైఖరి ఒక్కటేనని అన్నారు. ఒకవేళ నోటీసులు వస్తే తమ వైఖరిని సుప్రీంకోర్టుకు వినిపిస్తామన్నారు.

ఇదీ చదవండి: జులై 31న సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.