ETV Bharat / city

మండలి ఛైర్మన్ షరీఫ్​ చిత్రపటానికి రాజధాని రైతుల పాలాభిషేకం - మండలి ఛైర్మన్ షరీఫ్​కు పాలభిషేకం

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీ పంపుతూ.. నిర్ణయం తీసుకున్న మండలి ఛైర్మన్ షరీఫ్​పై రాజధాని రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తుళ్లూరు మండలం బోరుపాలెం, వెలగపూడిలో షరీఫ్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన మానవతా విలువలు కాపాడారంటూ నినాదాలు చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా సరైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

milk anointed to legislative council chairman shareef by amaravathi farmers
మండలి ఛైర్మన్ షరీఫ్​కు రాజధాని రైతుల పాలాభిషేకం
author img

By

Published : Jan 23, 2020, 11:09 AM IST

షరీఫ్​ చిత్రపటానికి రాజధాని రైతుల పాలాభిషేకం

షరీఫ్​ చిత్రపటానికి రాజధాని రైతుల పాలాభిషేకం

ఇవీ చదవండి:

.బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లింది.. ఆర్డినెన్స్ కుదరదు: యనమల

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.