ETV Bharat / city

నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు

author img

By

Published : Jul 9, 2020, 7:38 PM IST

హైదరాబాద్ నిమ్స్​లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. వైద్య సిబ్బంది ఆందోళన చేయడంతో పలు సేవలు నిలిచిపోయాయి. ఉదయం 4 గంటల నుంచి నిరీక్షించగా... మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు విధులకు వచ్చారు.

Medical services stopped in Nims hyderabad
నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన

హైదరాబాద్​ నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన చేయడంతో పలు విభాగాల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి నిరీక్షించగా... మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు విధులకు వచ్చారు. దీంతో రోగులు భౌతిక దూరం మరిచిపోయారు.

హైదరాబాద్​ నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన చేయడంతో పలు విభాగాల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి నిరీక్షించగా... మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు విధులకు వచ్చారు. దీంతో రోగులు భౌతిక దూరం మరిచిపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.