ETV Bharat / city

గవర్నర్​కు ఎస్ఈసీని నియమించే అధికారం ఉంది: జస్టిస్ ఈశ్వరయ్య - ఎస్ఈసీ నియామకంపై వార్తలు

గవర్నర్​కు ఎస్ఈసీని నియమించే అధికారం ఉందని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. నిమ్మగడ్డ రమేష్​కుమార్ నియామకం పంచాయతీ రాజ్ యాక్ట్ 200 ప్రకారం జరిగిందని.., జస్టిస్ కనగరాజ్​ను అదే విధంగా నియమించారని ఆయన తెలిపారు.

justice eswarayya on sec appointment
ఎస్ఈసీ నియామకంపై జస్టిస్ ఈశ్వరయ్య
author img

By

Published : Jun 2, 2020, 7:19 PM IST

పంచాయతీ రాజ్ యాక్ట్​ 243 కె ప్రకారం గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించవచ్చని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. నిమ్మగడ్డ రమేష్​కుమార్ నియామకం పంచాయతీ రాజ్​ యాక్ట్ 200 ప్రకారం జరిగిందని.., జస్టిస్ కనగరాజ్​ను అదే విధంగా నియమించారని ఆయన తెలిపారు.

హైకోర్టు తీర్పు తర్వాత కొత్తగా ఇప్పడు ఆ సీటులో గవర్నర్ అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల కమిషనర్​ స్థానం ఖాళీగా ఉండకుండా వేరొకరిని నియమించాలని ఆయన సూచించారు. ఈ పాయింట్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్తున్నట్లు జస్టిస్ ఈశ్వరయ్య వివరించారు.

పంచాయతీ రాజ్ యాక్ట్​ 243 కె ప్రకారం గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించవచ్చని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. నిమ్మగడ్డ రమేష్​కుమార్ నియామకం పంచాయతీ రాజ్​ యాక్ట్ 200 ప్రకారం జరిగిందని.., జస్టిస్ కనగరాజ్​ను అదే విధంగా నియమించారని ఆయన తెలిపారు.

హైకోర్టు తీర్పు తర్వాత కొత్తగా ఇప్పడు ఆ సీటులో గవర్నర్ అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల కమిషనర్​ స్థానం ఖాళీగా ఉండకుండా వేరొకరిని నియమించాలని ఆయన సూచించారు. ఈ పాయింట్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్తున్నట్లు జస్టిస్ ఈశ్వరయ్య వివరించారు.

ఇదీ చదవండి: నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ పిటిషన్ ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.