ఇదీ చదవండి:
సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
జగన్ అక్రమాస్తుల కేసుపై హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ్టి హాజరు నుంచి సీఎం జగన్ మినహాయింపు కోరారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, రాజగోపాల్ కోర్టుకు హాజరయ్యారు.
సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
ఇదీ చదవండి:
Intro:Body:Conclusion:
Last Updated : Jan 24, 2020, 7:23 PM IST