ETV Bharat / city

'అరెస్ట్​ కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నాను' - 'I am unable to attend court due to arrest'-nimmagadda prasad informed to court

సెర్బియాలో అరెస్ట్ కారణంగా తాను భారత్​కి తిరిగి రాలేకపోయినట్లు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు.

'అరెస్ట్​ కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నాను'
author img

By

Published : Aug 2, 2019, 8:35 PM IST

Updated : Aug 2, 2019, 9:19 PM IST

సెర్బియాలో అరెస్టయినందున భారత్‌కు తిరిగి రాలేకపోయినట్లు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. నిమ్మగడ్డ తరఫున ఆయన న్యాయవాది సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్‌ వ్యవహారంలో హైదరాబాద్‌లో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్.. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. సెర్బియాకు వెళ్లేందుకు ఆయన... సీబీఐ కోర్టు అనుమతి పొందారు. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. దీనితో సెర్బియాలో అరెస్టయినందున స్వదేశానికి తిరిగి రాలేకపోయినట్లు మెమోలో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థకూ సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. రస్ అల్ ఖైమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబుదాబీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సెర్బియాలో అరెస్టయినందున భారత్‌కు తిరిగి రాలేకపోయినట్లు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. నిమ్మగడ్డ తరఫున ఆయన న్యాయవాది సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్‌ వ్యవహారంలో హైదరాబాద్‌లో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్.. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. సెర్బియాకు వెళ్లేందుకు ఆయన... సీబీఐ కోర్టు అనుమతి పొందారు. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. దీనితో సెర్బియాలో అరెస్టయినందున స్వదేశానికి తిరిగి రాలేకపోయినట్లు మెమోలో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థకూ సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. రస్ అల్ ఖైమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబుదాబీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Intro:AP_VJA_39_02_PINGALI_VENKAIH_JAYANTHI_VEDUKALU_AVB_AP10046.....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి.. పొన్..9394450288... జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పుట్టిన ఊరు రావడం చాలా సంతోషంగా ఉందని పూర్వపు జెడి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు లో పింగళి వెంకయ్య 142వ జయంతి వేడుకలలో పూర్వపు జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పింగళి వెంకయ్య విగ్రహంతో పాటు. మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన లక్ష్మీనారాయణ. గ్రామస్తులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు .నేటి యువత పింగళి వెంకయ్యను ఆదర్శంగా తీసుకొని దేశానికి తన వంతు సాయం అందించాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు...బైట్.. లక్ష్మీనారాయణ... పూర్వపు జెడి


Body:జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య స్వస్థలం భట్ల పెనుమర్రులో ఆయన జయంతి వేడుకలు


Conclusion:జయంతి వేడుకల్లో పాల్గొన్న పూర్వపు జేడీ లక్ష్మీనారాయణ
Last Updated : Aug 2, 2019, 9:19 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.