హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్కు చెందిన ఎండీ. యూసుఫ్ తన కూతురుతో కలిసి పాలు తీసుకురావడానికి జనరల్ స్టోర్కు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో రహదారిపై చైనా మాంజా తగిలి యూసుఫ్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడే ఉన్న కాలాపత్తర్ పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో స్పందించి తనను ఆస్పత్రికి తీసుకెళ్లి, తన ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసిన పోలీసులకు యూసుఫ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: