ETV Bharat / city

హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్న పిల్‌పై విచారణ - AP High court latest news

హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని వేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ పిటిషన్ వేసింది. సస్పెన్షన్​లో ఉన్న జడ్జి రామకృష్ణ అనుబంధ పిటిషన్‌కు అనుమతి కోరగా... పిల్‌లో ఎలా ఇంప్లీడ్ అవుతారని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు.

High Court is hearing a petition seeking to declare the area a red zone
హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని వేసిన పిల్‌పై విచారణ
author img

By

Published : Aug 7, 2020, 4:39 PM IST

హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని వేసిన పిల్‌పై విచారణ జరిగింది. రెడ్‌జోన్‌గా ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్‌ దాఖలైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ పిటిషన్ వేసింది. సస్పెన్షన్​లో ఉన్న జడ్జి రామకృష్ణ అనుబంధ పిటిషన్‌కు అనుమతి కోరగా... పిల్‌లో ఎలా ఇంప్లీడ్ అవుతారని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అభ్యంతరాన్ని కౌంటర్ రూపంలో వేయాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని వేసిన పిల్‌పై విచారణ జరిగింది. రెడ్‌జోన్‌గా ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్‌ దాఖలైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ పిటిషన్ వేసింది. సస్పెన్షన్​లో ఉన్న జడ్జి రామకృష్ణ అనుబంధ పిటిషన్‌కు అనుమతి కోరగా... పిల్‌లో ఎలా ఇంప్లీడ్ అవుతారని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అభ్యంతరాన్ని కౌంటర్ రూపంలో వేయాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండీ... మా ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు..?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.