ETV Bharat / city

Highcourt: ఈనెల 17లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలి: హైకోర్టు

author img

By

Published : Aug 10, 2021, 5:03 PM IST

Updated : Aug 10, 2021, 5:19 PM IST

జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది.

జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులపై హైకోర్టులో విచారణ
జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులపై హైకోర్టులో విచారణ

జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనెల 17లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనెల 17లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

SCHOOLS REOPEN: ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

Last Updated : Aug 10, 2021, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.