ETV Bharat / city

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మరోసారి వాయిదా

author img

By

Published : Nov 6, 2019, 7:27 PM IST

Updated : Nov 6, 2019, 7:51 PM IST

వచ్చే నెల 12 నుంచి 23 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి.  త్వరలోనే నూతన పరీక్ష షెడ్యూల్​ ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామంజనేయులు తెలిపారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

ఈ ఏడాది డిసెంబర్​లో నిర్వహించాల్సిన గ్రూప్-1 ప్రధాన పరీక్షలను ఏపీపీఎస్సీ మరోసారి వాయిదా వేసింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... వచ్చే నెల 12 నుంచి 23 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా... వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి తర్వాత నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన నూతన షెడ్యూల్​ను త్వరలోనే విడుదల చేస్తామని సర్వీస్​ కమిషన్​ కార్యదర్శి సీతారామాంజనేయలు ప్రకటించారు. 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ... ఈ ఏడాది మే నెలలో ప్రాథమిక పరీక్ష నిర్వహించింది.

ఇదీ చూడండి:

ఈ ఏడాది డిసెంబర్​లో నిర్వహించాల్సిన గ్రూప్-1 ప్రధాన పరీక్షలను ఏపీపీఎస్సీ మరోసారి వాయిదా వేసింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... వచ్చే నెల 12 నుంచి 23 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా... వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి తర్వాత నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన నూతన షెడ్యూల్​ను త్వరలోనే విడుదల చేస్తామని సర్వీస్​ కమిషన్​ కార్యదర్శి సీతారామాంజనేయలు ప్రకటించారు. 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ... ఈ ఏడాది మే నెలలో ప్రాథమిక పరీక్ష నిర్వహించింది.

ఇదీ చూడండి:

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధం

sample description
Last Updated : Nov 6, 2019, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.