ETV Bharat / city

'గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మూడు నెలలు వాయిదా వేయండి'

author img

By

Published : Nov 30, 2020, 12:26 PM IST

Updated : Nov 30, 2020, 2:20 PM IST

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని.. మెయిన్స్​కు అర్హత పొందిన అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. తక్కువ సమయంలో గ్రూప్-1 మెయిన్స్‌కు సిద్ధం కాలేమన్నారు. పరీక్షలు కనీసం మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు.

group-1-mains-candidates
group-1-mains-candidates

గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని ఇటీవల మెయిన్స్​కు అర్హత పొందిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ కార్యదర్శిని కోరారు. పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని కోరడానికి.. ఏపీపీఎస్సీ కార్యదర్శిని కలిశారు. డిసెంబర్ 14 నుంచి మెయిన్స్ నిర్వహిస్తే... కేవలం 45 రోజుల్లో పరీక్షకు సిద్ధం కాలేమని అభ్యర్థులు తెలిపారు.

మెయిన్స్ రోజే కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ నియామక పరీక్షలు ఉన్నాయని... చాలామంది దరఖాస్తు చేసినందున..అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా మెయిన్స్ వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని ఇటీవల మెయిన్స్​కు అర్హత పొందిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ కార్యదర్శిని కోరారు. పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని కోరడానికి.. ఏపీపీఎస్సీ కార్యదర్శిని కలిశారు. డిసెంబర్ 14 నుంచి మెయిన్స్ నిర్వహిస్తే... కేవలం 45 రోజుల్లో పరీక్షకు సిద్ధం కాలేమని అభ్యర్థులు తెలిపారు.

మెయిన్స్ రోజే కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ నియామక పరీక్షలు ఉన్నాయని... చాలామంది దరఖాస్తు చేసినందున..అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా మెయిన్స్ వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: రైతులను ఆదుకోవాలని తెదేపా నిరసన ర్యాలీ

Last Updated : Nov 30, 2020, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.