ETV Bharat / city

telangana:విద్యాసంస్థల పునః ప్రారంభంపై కాసేపట్లో స్పష్టత..!

author img

By

Published : Aug 23, 2021, 4:34 PM IST

తెలంగాణలో విద్యాసంస్థల పునః ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో, ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

విద్యాసంస్థల పున:ప్రారంభంపై కాసేపట్లో స్పష్టత
విద్యాసంస్థల పున:ప్రారంభంపై కాసేపట్లో స్పష్టత

తెలంగాణలో విద్యాసంస్థల పునః ప్రారంభం (Schools Reopening)పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indrareddy)తో, ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో విద్యాసంస్థల పునః ప్రారంభం (Schools Reopening)పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indrareddy)తో, ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీచూడండి: Afghan Attack: కాబుల్​లో కాల్పుల మోత- కొత్త గ్యాంగ్​ ఎంట్రీనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.