ETV Bharat / city

పిఠాపురంలో అగ్నిప్రమాదం.. ఆహుతైన 1200 కోళ్లు

బాణసంచా తారాజువ్వ పడి ఓ కోళ్ల ఫారమ్ దగ్ధమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో 1200కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

author img

By

Published : Nov 15, 2020, 1:16 AM IST

fire accident in pithapuram
fire accident in pithapuram
పిఠాపురంలో అగ్నిప్రమాదం.. అహుతైన 1200 కోళ్లు

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీ నర్సాపురంలో దీపావళి బాణసంచా అగ్నిప్రమాదానికి దారితీసింది. తారాజువ్వ పడి ఓ కోళ్ల ఫారమ్‌ దగ్ధమైంది. దాదాపు 1200 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు నాలుగు లక్షల నష్టం వాటిల్లిందని కోళ్ల ఫారమ్ యజమాని వాపోయాడు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

పిఠాపురంలో అగ్నిప్రమాదం.. అహుతైన 1200 కోళ్లు

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీ నర్సాపురంలో దీపావళి బాణసంచా అగ్నిప్రమాదానికి దారితీసింది. తారాజువ్వ పడి ఓ కోళ్ల ఫారమ్‌ దగ్ధమైంది. దాదాపు 1200 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు నాలుగు లక్షల నష్టం వాటిల్లిందని కోళ్ల ఫారమ్ యజమాని వాపోయాడు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇదీ చదవండి

ప్రపంచ మధుమేహ దినోత్సవం : ఆరోగ్య సూత్రలు పాటిస్తే సరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.