ETV Bharat / city

తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెంలో ఎదురు కాల్పులు

author img

By

Published : Jul 15, 2020, 12:34 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్యంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.సామగ్రి వదిలి తప్పించుకున్న మావోల కోసం పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

Encounter Between Police and Maoists
Encounter Between Police and Maoists

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్యంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులతో కూబింగ్​ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మల్లెపల్లికతోగు వద్ద మావోయిస్టులు తారసపడ్డారు. సామగ్రి వదిలేసి తప్పించుకున్న మావోల కోసం పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్యంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులతో కూబింగ్​ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మల్లెపల్లికతోగు వద్ద మావోయిస్టులు తారసపడ్డారు. సామగ్రి వదిలేసి తప్పించుకున్న మావోల కోసం పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.