ETV Bharat / city

తెలంగాణలో భూప్రకంపనలు.. ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం - Earthquakes in kohir mandal

Earthquakes in Sangareddy: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquakes
Earthquakes
author img

By

Published : Jan 5, 2022, 4:38 PM IST

Earthquakes in Sangareddy: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని మనియార్‌పల్లి, బిలాల్‌పూర్‌, గొట్టిగార్‌పల్లి గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బిలాల్​పూర్, మనియార్​పల్లి, గొడిగార్​పల్లి గ్రామాల్లో 12 గంటల 40 నిమిషాల సమయంలో పెద్ద శబ్దంతో భూప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.

సుమారు ఐదు నుంచి పది సెకన్లపాటు భూమి కంపించిందని గ్రామస్తులు తెలిపారు. ఒక్కసారిగా రైలు కూత లాంటి శబ్దం వినిపించడంతో ఆందోళనకు గురై బయటకు వచ్చి చూశామని ప్రజలు చెప్పారు.

Earthquakes in Sangareddy: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని మనియార్‌పల్లి, బిలాల్‌పూర్‌, గొట్టిగార్‌పల్లి గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బిలాల్​పూర్, మనియార్​పల్లి, గొడిగార్​పల్లి గ్రామాల్లో 12 గంటల 40 నిమిషాల సమయంలో పెద్ద శబ్దంతో భూప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.

సుమారు ఐదు నుంచి పది సెకన్లపాటు భూమి కంపించిందని గ్రామస్తులు తెలిపారు. ఒక్కసారిగా రైలు కూత లాంటి శబ్దం వినిపించడంతో ఆందోళనకు గురై బయటకు వచ్చి చూశామని ప్రజలు చెప్పారు.

ఇదీ చదవండి :

విజృంభిస్తున్న కరోనా.. ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.