ETV Bharat / city

శిరోముండనం ఘటనపై వేగంగా దర్యాప్తు చేయండి: డీజీపీ సవాంగ్

author img

By

Published : Jul 24, 2020, 10:06 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసిన శిరోముండనం ఘటనలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీని సవాంగ్ ఆదేశించారు.

dgp sawang
dgp sawang

తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసిన శిరోముండనం ఘటనపై వేగంగా దర్యాప్తు జరపాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరానికి పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. తప్పుడు సమాచారాన్ని చేరేవేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసిన శిరోముండనం ఘటనపై వేగంగా దర్యాప్తు జరపాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరానికి పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. తప్పుడు సమాచారాన్ని చేరేవేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

దాష్టీకం: పోలీస్ స్టేషన్​లో యువకుడికి శిరోముండనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.