ETV Bharat / city

సీఐడీ విచారణకు హాజరైన దేవినేని ఉమ

author img

By

Published : Apr 29, 2021, 10:01 AM IST

Updated : Apr 29, 2021, 12:27 PM IST

మంగళగిరి సీఐడీ కార్యాలయంలో తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విచారణకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి మాటలను మార్ఫింగ్​ చేశారనే ఆరోపణలతో దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది.

devineni uma
దేవినేని ఉమ
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు

గుంటూరు జిల్లా మంగళగిరి సీఐడీ కార్యాలయంలో తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విచారణకు హాజరయ్యారు. సీఎం జగన్ మాటలను ఉమ మార్ఫింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీఐడీ అధికారులు దేవినేని ఉమపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం మే 4కి వాయిదా

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు

గుంటూరు జిల్లా మంగళగిరి సీఐడీ కార్యాలయంలో తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విచారణకు హాజరయ్యారు. సీఎం జగన్ మాటలను ఉమ మార్ఫింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీఐడీ అధికారులు దేవినేని ఉమపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం మే 4కి వాయిదా

Last Updated : Apr 29, 2021, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.