ETV Bharat / city

విచారణ పేరుతో 9 గంటలు ఖాళీగా కూర్చోబెడుతున్నారు: దేవినేని ఉమ

author img

By

Published : May 4, 2021, 12:25 PM IST

Updated : May 4, 2021, 12:40 PM IST

ప్రభుత్వంపై తెదేపా ముఖ్యనేత దేవినేని ఉమ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు ఆక్సిజన్‌ అందించాల్సిందిపోయి కక్షసాధింపులా..? అని ప్రశ్నించారు. విచారణ పేరుతో 9 గంటలు ఖాళీగా కూర్చోబెడుతున్నారని వ్యాఖ్యానించారు.

దేవినేని ఉమ
దేవినేని ఉమ
దేవినేని ఉమ

రాజకీయ కక్షలతో ప్రతిపక్ష నేతలను ఇబ్బందిపెడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆక్సిజన్‌ అందించాల్సిందిపోయి కక్షసాధింపులా..? అని ప్రశ్నించారు. విచారణ పేరుతో 9 గంటలు ఖాళీగా కూర్చోబెడుతున్నారన్న దేవినేని ఉమ... తన చుట్టూ ఉన్న అధికారులు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని వివరించారు. ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... సీఐడీ విచారణకు హాజరైన మాజీమంత్రి దేవినేని ఉమ

దేవినేని ఉమ

రాజకీయ కక్షలతో ప్రతిపక్ష నేతలను ఇబ్బందిపెడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆక్సిజన్‌ అందించాల్సిందిపోయి కక్షసాధింపులా..? అని ప్రశ్నించారు. విచారణ పేరుతో 9 గంటలు ఖాళీగా కూర్చోబెడుతున్నారన్న దేవినేని ఉమ... తన చుట్టూ ఉన్న అధికారులు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని వివరించారు. ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... సీఐడీ విచారణకు హాజరైన మాజీమంత్రి దేవినేని ఉమ

Last Updated : May 4, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.