ETV Bharat / city

తెలంగాణ: వైన్స్​ దుకాణాలు కాదు.. ఛార్జీషీట్​లు ఓపెన్​ చేశారు - latest news on corona in telengana

తెలంగాణలో వైన్స్​ దుకాణాలు తెరుచుకుంటాయంటూ సోషల్​ మీడియాలో నకిలీ జీవోను వైరల్​ చేసిన ఐదుగురిని సైబర్​ క్రైమ్​ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేశారు.

wine shop praopagation in telangana
తెలంగాణలో వైన్​ షాపులు తెరవడంపై అసత్య ప్రచారం
author img

By

Published : Mar 31, 2020, 12:19 PM IST

తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకుంటాయంటూ ఎక్సైజ్‌ శాఖ పేరుతో నకిలీ జీవోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసిన ఐదుగురిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నాంపల్లి అఘాపురాకి చెందిన అనూశ్​ కుమార్‌, బషీర్‌బాగ్​కి చెందిన హనుమాన్‌ రాజులతో పాటు మరో ముగ్గురికి నోటీసులు అందజేశారు. వీరితో పాటు సోషల్ మీడియాలో వైరల్‌ చేసిన మరికొంత మందిని పోలీసులు గుర్తించారు.

తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకుంటాయంటూ ఎక్సైజ్‌ శాఖ పేరుతో నకిలీ జీవోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసిన ఐదుగురిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నాంపల్లి అఘాపురాకి చెందిన అనూశ్​ కుమార్‌, బషీర్‌బాగ్​కి చెందిన హనుమాన్‌ రాజులతో పాటు మరో ముగ్గురికి నోటీసులు అందజేశారు. వీరితో పాటు సోషల్ మీడియాలో వైరల్‌ చేసిన మరికొంత మందిని పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.