మాజీ మంత్రి దేవినేని ఉమపై కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన కేసు నమోదైంది. ఈ నెల 16న కృష్ణా జిల్లా మైలవరంలోని ఎన్టీఆర్ కాలనీలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. అవి అందని బాధితులతో దేవినేని ఉమ మాట్లాడారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కార్యక్రమం చేపట్టారంటూ మైలవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: