ETV Bharat / city

'చేయూత' పథకం లబ్దిదారుల అంశంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్

author img

By

Published : Jul 14, 2021, 10:23 PM IST

చేయూత పథకం లబ్దిదారుల అంశంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టు ఆదేశించి ఏడాది గడిచినా పథకం అమలు చేయలేదని పిటిషన్​లో పేర్కొన్నారు.

చేయూత పథకం లబ్దిదారుల అంశంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్
చేయూత పథకం లబ్దిదారుల అంశంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్

చేయూత పథకం లబ్దిదారుల అంశంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టు ఆదేశించి ఏడాది గడిచిన పథకం అమలు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నాడు. కృష్ణాజిల్లా చందర్లపాడులో 20 మందికి అమలు చేయలేదని పిటిషన్​లో వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో చేయూత రెండో విడత మెుత్తాన్ని అధికారులు జమ చేశారు.

అయితే తొలివిడత మెుత్తం ఇవ్వకపోవడంతో కోర్టులో ప్రభాకర్ అనే వ్యక్తి ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు వస్తుందని తెలిసి రాత్రి తొలివిడత మెుత్తాన్ని అధికారులు వేశారు. అప్పటి అధికారులు ఇంతియాజ్, శ్రీనివాస్ హాజరకుకాకపోవడంపై కోర్టు అంతృప్తి వ్యక్తం చేసింది.

చేయూత పథకం లబ్దిదారుల అంశంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టు ఆదేశించి ఏడాది గడిచిన పథకం అమలు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నాడు. కృష్ణాజిల్లా చందర్లపాడులో 20 మందికి అమలు చేయలేదని పిటిషన్​లో వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో చేయూత రెండో విడత మెుత్తాన్ని అధికారులు జమ చేశారు.

అయితే తొలివిడత మెుత్తం ఇవ్వకపోవడంతో కోర్టులో ప్రభాకర్ అనే వ్యక్తి ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు వస్తుందని తెలిసి రాత్రి తొలివిడత మెుత్తాన్ని అధికారులు వేశారు. అప్పటి అధికారులు ఇంతియాజ్, శ్రీనివాస్ హాజరకుకాకపోవడంపై కోర్టు అంతృప్తి వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 2,591 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.