ETV Bharat / city

'ప్రజల జీవితాల్లో... దీపావళి వెలుగులు నింపాలి' - రాష్ట్ర ప్రజలకు జగన్ దీపావళి శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి రాష్ట్రప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి ఇళ్లకు కోటి కాంతులు తేవాలని ఆకాంక్షించారు.

తెలుగు ప్రజలకు సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు
author img

By

Published : Oct 26, 2019, 12:50 PM IST

వెలుగుల పండుగ దీపావళి... తెలుగు ప్రజల జీవితాల్లో కాంతులు నింపాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆకాక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి... దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని వివరించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని... ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని సీఎం జగన్ అభిలషించారు.

వెలుగుల పండుగ దీపావళి... తెలుగు ప్రజల జీవితాల్లో కాంతులు నింపాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆకాక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి... దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని వివరించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని... ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని సీఎం జగన్ అభిలషించారు.

ఇవీ చదవండి... పరిశ్రమల శాఖకు మరో ఇద్దరు సలహాదారులు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.