ETV Bharat / city

"పీపీఏలపై వైకాపా నేతలవి తలాతోకా లేని ఆరోపణలు" - chmadrababau tweet on ycp allegations on PPAs

పీపీఏలపై వైకాపా నేతల ఆరోపణలపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

chmadrababau tweet on ycp allegations on PPAs
author img

By

Published : Sep 24, 2019, 9:16 PM IST

chmadrababau tweet on ycp allegations on PPAs
"పీపీఏలపై వైకాపా నేతలవి తలాతోకాలేని ఆరోపణలు"

పీపీఏలపై వైకాపా నేతలు తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారులతోనే వాస్తవాలను వక్రీకరింపజేశారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ని హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. నాలుగు నెలల్లోనే ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేయడం వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలకు నిదర్శనమన్న చంద్రబాబు.. ఈఆర్​సీ అంశాన్ని తెదేపా ప్రభుత్వానికి ముడిపెట్టాలనుకుంటున్న వారికి ఇది చెంపపెట్టని ట్వీట్ చేశారు.

chmadrababau tweet on ycp allegations on PPAs
"పీపీఏలపై వైకాపా నేతలవి తలాతోకాలేని ఆరోపణలు"

పీపీఏలపై వైకాపా నేతలు తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారులతోనే వాస్తవాలను వక్రీకరింపజేశారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ని హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. నాలుగు నెలల్లోనే ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేయడం వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలకు నిదర్శనమన్న చంద్రబాబు.. ఈఆర్​సీ అంశాన్ని తెదేపా ప్రభుత్వానికి ముడిపెట్టాలనుకుంటున్న వారికి ఇది చెంపపెట్టని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ

Intro:AP_ONG_12_24_JOURNALIST_NAGARJUNA_HELTH_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.................................................................................
హత్యాయత్నానికి గురి కాబడి అపస్మారక స్థితికి చేరుకున్న ప్రకాశం జిల్లా వేటపాలెం కు చెందిన పాత్రికేయుడు నాయుడు నాగార్జున్ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న నాగార్జున్ రెడ్డి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. సంఘమిత్ర ఆసుపత్రి లో అత్యవసర చికిత్సా విభాగం లో వైద్యం పొందుతున్న నాగార్జున్ రెడ్డి ని ప్రజా సంఘాల నాయకులతో పాటు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, తెదేపా నాయకుడు కరణం వెంకటేష్ పరామర్శించారు. నాగార్జున్ రెడ్డి పై దాడి పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగినట్లు ఆరోపించారు. మూడు సార్లు నాగార్జున్ రెడ్డి పై దాడి జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో నడిరోడ్డుపై ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు నాగార్జున్ రెడ్డి పై భౌతిక దాడికి దిగిన పోలీసులు నిమ్మకు ఉన్నట్లు వ్యవహరించారని విమర్శించారు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి కొమ్ము కాస్తూ ఆమంచి చీరాలలో రౌడీయిజం చెలాఇస్తున్నారని నాగార్జున రెడ్డి బంధువులు తెలిపారు. ఆమంచి ఆగడాలను ప్రశ్నిస్తున్న నాగార్జున్ రెడ్డి ఉండకూడదని ఈ హత్యాయత్నానికి తెగ పడ్డారని వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ,హోంమంత్రి సుచరిత ,జిల్లా పోలీసు యంత్రాంగం కల్పించుకొని ఆమంచి కృష్ణ మోహన్ పై తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు...
బైట్
రాజశేఖర్ రెడ్డి, నాగార్జున్ రెడ్డి సోదరుడు.


Body:ఒంగోలు


Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.