ETV Bharat / city

కుట్రలు బయటపెట్టేందుకే అమరావతికి..: చంద్రబాబు

author img

By

Published : Nov 28, 2019, 10:00 AM IST

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించనున్న తెదేపా అధినేత చంద్రబాబు.. ట్వీట్ చేశారు. ''రాజధానిపట్ల 5 కోట్ల ఆంధ్రులకు ఉన్న భావోద్వేగాలు వైసీపీ వాళ్ళకు తెలుసు. అందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారాలు చేసి అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న నీచమైన కుట్రలకు వైసీపీ తెరతీసింది. ఆ కుట్రలను బయటపెట్టేందుకే నేను అమరావతికి వెళ్తున్నా'' అంటూ ట్విట్టర్​లో వ్యాఖ్యానించారు.

Chandrababu tweet
Chandrababu tweet
Intro:Body:

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించనున్న తెదేపా అధినేత చంద్రబాబు.. ట్వీట్ చేశారు. ''రాజధానిపట్ల 5 కోట్ల ఆంధ్రులకు ఉన్న భావోద్వేగాలు వైసీపీ వాళ్ళకు తెలుసు. అందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారాలు చేసి అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న నీఛమైన కుట్రలకు వైసీపీ తెరతీసింది. ఆ కుట్రలను బయటపెట్టేందుకే నేను అమరావతికి వెళ్తున్నా'' అంటూ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.