ETV Bharat / city

సుప్రీం తీర్పును ప్రజలందరూ గౌరవించాలి: చంద్రబాబు

author img

By

Published : Nov 9, 2019, 4:50 PM IST

Updated : Nov 9, 2019, 5:58 PM IST

అయోధ్య వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ చారిత్రక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఏకగ్రీవ తీర్పును ప్రజలందరూ గౌరవించాలన్నారు. శాంతి, సామరస్యం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

సుప్రీం తీర్పును ప్రజలందరూ గౌరవించాలి : చంద్రబాబు
Chandrababu on Ayodhya verdict
అందరూ సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి

Chandrababu on Ayodhya verdict
అందరూ సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి

ఇదీ చదవండి :

అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

Intro:Body:Conclusion:
Last Updated : Nov 9, 2019, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.