CBN and Lokesh on road accident: పల్నాడు జిల్లా రెంటచింతల రోడ్డు ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
-
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో ఏడుగురి మృతి కలచివేసింది. మృతుల కుటుంబాలకి నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి. pic.twitter.com/PhNz9nYzeR
— Lokesh Nara (@naralokesh) May 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో ఏడుగురి మృతి కలచివేసింది. మృతుల కుటుంబాలకి నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి. pic.twitter.com/PhNz9nYzeR
— Lokesh Nara (@naralokesh) May 30, 2022పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో ఏడుగురి మృతి కలచివేసింది. మృతుల కుటుంబాలకి నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి. pic.twitter.com/PhNz9nYzeR
— Lokesh Nara (@naralokesh) May 30, 2022
ఇవీ చదవండి: