ETV Bharat / city

మండలిలో మంత్రుల తీరుపై గవర్నర్​కు చంద్రబాబు ఫిర్యాదు

author img

By

Published : Jan 24, 2020, 2:50 PM IST

Updated : Jan 24, 2020, 7:25 PM IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. శాసనసభ, మండలిలో ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మండలిలో మంత్రుల తీరుపై ఆధారాలను చంద్రబాబు గవర్నర్‌కు అందించారు. ఛైర్మన్‌ పోడియం ముట్టడించి, అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గవర్నర్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

chandra babu met governor on council issue
గవర్నర్​ను కలవనున్న చంద్రబాబు

మండలిలో మంత్రుల తీరుపై గవర్నర్​కు చంద్రబాబు ఫిర్యాదు

ఇదీ చదవండి:

మండలిలో మంత్రుల తీరుపై గవర్నర్​కు చంద్రబాబు ఫిర్యాదు

ఇదీ చదవండి:

రాష్ట్ర శాసన మండలికి స్వస్తి!

Last Updated : Jan 24, 2020, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.