ETV Bharat / city

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్​ కేసు.. 12కు పెరిగిన సంఖ్య

author img

By

Published : Mar 27, 2020, 11:59 AM IST

Updated : Mar 27, 2020, 1:58 PM IST

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. పాజిటివ్ కేసులు 12కు పెరిగాయి. విశాఖకు చెందిన కరోనా బాధితుడి.. బంధువుకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.

carona case increase in andhra pradesh
రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్​ కేసు

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖకు చెందిన కరోనా బాధితుడి బంధువుకు పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు 12కు పెరిగాయి. మరో 55 మంది నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని వైద్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్​ కేసు

ఇదీ చదవండి: గుంటూరు జీజీహెచ్‌ ఐసోలేషన్​​ వార్డు నుంచి యువకుడు పరారీ

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖకు చెందిన కరోనా బాధితుడి బంధువుకు పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు 12కు పెరిగాయి. మరో 55 మంది నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని వైద్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్​ కేసు

ఇదీ చదవండి: గుంటూరు జీజీహెచ్‌ ఐసోలేషన్​​ వార్డు నుంచి యువకుడు పరారీ

Last Updated : Mar 27, 2020, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.