ETV Bharat / city

bjp: నేడు గవర్నర్​ను కలవనున్న భాజపా నేతలు

author img

By

Published : Sep 7, 2021, 3:00 AM IST

నేడు భాజపా నేతలు గవర్నర్ బిశ్వభూషణ్​ను కలువనున్నారు. ప్రభుత్వం వినాయక చవితిపై విధించిన ఆంక్షలను ఎత్తి వేసేలా చూడాలని వినతి పత్రం అందజేయనున్నారు.

bjp
bjp

నేటి ఉదయం 11.30 గం.కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను రాష్ట్ర భాజపా నేతలు కలవనున్నారు. ప్రభుత్వం వినాయక చవితిపై విధించిన ఆంక్షలను ఎత్తి వేసేలా చూడాలని వినతి పత్రం ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని కోరనున్నారు. వినాయక చవితి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకునేలా చూడాలని గవర్నర్​కు విజ్ఞప్తి చేయనున్నారు.

నేటి ఉదయం 11.30 గం.కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను రాష్ట్ర భాజపా నేతలు కలవనున్నారు. ప్రభుత్వం వినాయక చవితిపై విధించిన ఆంక్షలను ఎత్తి వేసేలా చూడాలని వినతి పత్రం ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని కోరనున్నారు. వినాయక చవితి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకునేలా చూడాలని గవర్నర్​కు విజ్ఞప్తి చేయనున్నారు.

ఇదీ చదవండి

BJP PROTEST: చవితి ఉత్సవాల కోసం భాజపా కలెక్టరేట్ల ముట్టడి.. పలుచోట్ల ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.