ETV Bharat / city

రేపు రాజధాని గ్రామాలకు భాజపా-జనసేన నేతలు

author img

By

Published : Feb 1, 2020, 8:33 PM IST

అమరావతికి మద్దతుగా రేపు రాజధాని గ్రామాల్లో భాజపా-జనసేన పార్టీల నేతలు పర్యటించనున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులకు సంఘీభావం తెలియజేయనున్నారు.

bjp-janasena-leaders-visit-capital-villages-tomorrow
bjp-janasena-leaders-visit-capital-villages-tomorrow

రేపు రాజధాని గ్రామాల్లో జనసేన, భాజపా నేతలు పర్యటించనున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు భరోసా కల్పించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హాయ్‌ల్యాండ్‌లో ఇరు పార్టీల నాయకులు భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని గ్రామాల పర్యటనకు బయల్దేరి... మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులను కలవనున్నారు.

రేపు రాజధాని గ్రామాల్లో జనసేన, భాజపా నేతలు పర్యటించనున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు భరోసా కల్పించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హాయ్‌ల్యాండ్‌లో ఇరు పార్టీల నాయకులు భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని గ్రామాల పర్యటనకు బయల్దేరి... మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులను కలవనున్నారు.

ఇదీ చదవండి : 'వైఎస్​ఆర్ పింఛను కానుక' పథకంపై సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.