ETV Bharat / city

అట్టహాసంగా 'భాష్యం' వార్షికోత్సవం - శేఖర్ మాస్టర్

భాష్యం విద్యాసంస్థల 26వ వార్షికోత్సవం గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు అలీ, నృత్య దర్శకుడు శేఖర్, ప్రవచన కర్త మైలవరపు శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

భాష్యం విద్యాసంస్థల 26వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
author img

By

Published : Mar 2, 2019, 7:09 AM IST

Updated : Mar 2, 2019, 10:23 AM IST

భాష్యం విద్యాసంస్థల 26వ వార్షికోత్సవం అట్టహాసంగా గుంటూరులో జరిగింది. ఫన్‌త్లాన్‌ పేరిట జరిగిన ఈ వేడుకకు సినీనటుడు అలీ, నృత్య దర్శకుడు శేఖర్, ప్రముఖ ప్రవచనకర్త మైలవరపు శ్రీనివాసరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విలువలే భాష్యం విద్యాసంస్థల విజయానికి పునాది అని.. తల్లిదండ్రుల తమపై ఉంచిన భరోసానే తమ విజయానికి కారణమని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ అభిప్రాయపడ్డారు.వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి.

భాష్యం విద్యాసంస్థల 26వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.

భాష్యం విద్యాసంస్థల 26వ వార్షికోత్సవం అట్టహాసంగా గుంటూరులో జరిగింది. ఫన్‌త్లాన్‌ పేరిట జరిగిన ఈ వేడుకకు సినీనటుడు అలీ, నృత్య దర్శకుడు శేఖర్, ప్రముఖ ప్రవచనకర్త మైలవరపు శ్రీనివాసరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విలువలే భాష్యం విద్యాసంస్థల విజయానికి పునాది అని.. తల్లిదండ్రుల తమపై ఉంచిన భరోసానే తమ విజయానికి కారణమని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ అభిప్రాయపడ్డారు.వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి.

''మోసానికి ప్రతిరూపం మోదీ''

Intro:333


Body:666


Conclusion:గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ బద్వేల్ కడప జిల్లా 8 0 0 8 5 7 34 92

ఈ ఘటనకు సంబంధించి ఫోటోస్ విజువల్స్ కి వాట్సాప్ ద్వారా పంపించాను గమనించగలరు.

ఆర్టీసీ డిపో లో పనిచేస్తున్న ఓ డ్రైవర్ విధి నిర్వహణలో అస్వస్థతకు లోనయ్యారు.. వెంటనే బస్సును ఆపి సృహ కోల్పోయారు డ్రైవర్ చాకచక్యంతో బస్సు ఆపడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది ఈ ఘటన కడప జిల్లా గోపవరం మండలం పిపి కుంట లో రాత్రి 7 గంటల సమయంలో చోటు చేసుకుంది

కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపో లో పనిచేస్తున్న పి ఎస్ రెడ్డి నెల్లూరు జిల్లా కలువాయి కి 45 మంది ప్రయాణికులతో బయలుదేరారు మార్గమధ్యంలోని పిపి కుంట వద్ద బస్సును ఆపి ప్రయాణికులు ఎక్కించుకున్నారు బస్సు కదిలించే ప్రయత్నం చేయగా పక్షపాతం సోకి కుడి చేయి, కుడికాలు పనిచేయలేదు వెంటనే బ్రేక్ వేసి బస్సు ఆపారు వెంటనే సృహ కోల్పోయారు .హఠాత్ పరిణామం గా చోటు చేసుకున్న ఈ ఘటనను కండక్టర్ నరసింహులు గమనించారు వెంటనే చరవాణి ద్వారా బద్వేలు ఆర్టీసీ డిపో కార్యాలయానికి సమాచారం అందించారు ఆర్టీసీ డిఎం రామ సుబ్బయ్య ఉద్యోగులు కలసి ఘటనా స్థలికి చేరుకున్నారు ప్రత్యేక వాహనంలో అతనిని బద్వేలు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం కడప లోని మరో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సుకు మరో డ్రైవర్ ను ఏర్పాటు చేసి ప్రయాణికులను కలువాయి కి చేర్చారు
Last Updated : Mar 2, 2019, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.