ETV Bharat / city

సీఎం జగన్​తో ఏపీ స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్ ఛైర్మన్ భేటీ - AP CMO News

ఏపీ స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్ ఛైర్మన్, ఎండీ ఎస్‌.శ్రీకంఠనాథ రెడ్డి సీఎం జగన్​ను కలిశారు. కార్పొరేషన్‌ తరపున 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మధ్యంతర డివిడెండ్‌ రూ.5,02, 37, 898 చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.

సీఎం జగన్​తో ఏపీ స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్ ఛైర్మన్ భేటీ
సీఎం జగన్​తో ఏపీ స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్ ఛైర్మన్ భేటీ
author img

By

Published : Apr 20, 2021, 5:39 PM IST

ఏపీ స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్ ఛైర్మన్, ఎండీ ఎస్‌.శ్రీకంఠనాథ రెడ్డి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన.. ఏపీ స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ తరపున 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మధ్యంతర డివిడెండ్‌ రూ.5,02, 37, 898 చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, సహకార, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసుధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఏపీ స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్ ఛైర్మన్, ఎండీ ఎస్‌.శ్రీకంఠనాథ రెడ్డి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన.. ఏపీ స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ తరపున 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మధ్యంతర డివిడెండ్‌ రూ.5,02, 37, 898 చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, సహకార, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసుధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండీ... 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.