ETV Bharat / city

శనగ విత్తనాలపై 30శాతం సబ్సిడీ...ఉత్తర్వులు జారీ - issued orders for subsidy on peanut seeds

ఈ ఏడాది రబీలో శనగలు సాగు చేసే రైతులకు 30శాతం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ap govt
ap govt
author img

By

Published : Sep 13, 2020, 3:33 PM IST

ఈ ఏడాది రబీలో శనగలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 30 శాతం సబ్సిడీపై రైతులకు శనగలు పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్, ఏపీ సీడ్స్ అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి

ఈ ఏడాది రబీలో శనగలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 30 శాతం సబ్సిడీపై రైతులకు శనగలు పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్, ఏపీ సీడ్స్ అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి

వైఎస్ వివేకా హత్యకేసు: రెండోరోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.