ETV Bharat / city

ఏప్రిల్ జీతాలపై ప్రభుత్వం క్లారిటీ!

author img

By

Published : Apr 26, 2020, 5:00 PM IST

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ నేపథ్యంలో ఉద్యోగుల ఏప్రిల్ వేతనాల చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇతర విభాగాలకు గత నెల మాదిరిగానే సగం వేతనాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు.

ap-govt-brought-pharma-app-for-fight-on-corona
ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతాలే!

ఉద్యోగులకు ఏప్రిల్ వేతనాల చెల్లింపులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా సగం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. పలు విభాగాల ఉద్యోగులకూ 50 శాతం జీతాలే ఇవ్వాలని తేల్చింది. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి పూర్తి వేతనాలు, పింఛనుదారులకు ఈనెల మొత్తం సొమ్ము చెల్లించాలన్న నిర్ణయానికి వచ్చింది. సచివాలయ ఉద్యోగులకూ పూర్తి వేతనం చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

ఉద్యోగులకు ఏప్రిల్ వేతనాల చెల్లింపులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా సగం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. పలు విభాగాల ఉద్యోగులకూ 50 శాతం జీతాలే ఇవ్వాలని తేల్చింది. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి పూర్తి వేతనాలు, పింఛనుదారులకు ఈనెల మొత్తం సొమ్ము చెల్లించాలన్న నిర్ణయానికి వచ్చింది. సచివాలయ ఉద్యోగులకూ పూర్తి వేతనం చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

రెండు విడతల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.