ETV Bharat / city

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కృష్ణాబోర్డుకు వివరాల సమర్పణ

author img

By

Published : Jul 22, 2020, 8:11 AM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను కృష్ణా బోర్డుకు సమర్పించింది రాష్ట్ర జలవనరుల శాఖ. అందుకు సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులను బోర్డుకు అందజేసింది.

ap governament
ap governament

శ్రీశైలం జలాల ఆధారంగా రాష్ట్ర‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు సహా ఇతర పనులకు సంబంధించి చెన్నై హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాల తాలూకూ మధ్యంతర ఉత్తర్వుల పత్రాలను మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ కృష్ణా బోర్డుకు సమర్పించింది. ఈ ఎత్తిపోతల నిర్మాణంపై కొందరు హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా, తెలంగాణ రాష్ట్రం దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. నిర్మాణ ప్రక్రియలకు సంబంధించిన పనులు మినహా టెండర్లు తదితరాలు పూర్తిచేసుకునేలా ట్రైబ్యునల్‌ స్పష్టత ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు ఇప్పటికే వివరించింది.

ఇదీ చదవండి:

శ్రీశైలం జలాల ఆధారంగా రాష్ట్ర‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు సహా ఇతర పనులకు సంబంధించి చెన్నై హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాల తాలూకూ మధ్యంతర ఉత్తర్వుల పత్రాలను మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ కృష్ణా బోర్డుకు సమర్పించింది. ఈ ఎత్తిపోతల నిర్మాణంపై కొందరు హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా, తెలంగాణ రాష్ట్రం దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. నిర్మాణ ప్రక్రియలకు సంబంధించిన పనులు మినహా టెండర్లు తదితరాలు పూర్తిచేసుకునేలా ట్రైబ్యునల్‌ స్పష్టత ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు ఇప్పటికే వివరించింది.

ఇదీ చదవండి:

రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు ఎన్జీటీ అనుమతులు

కరోనా​ పరిశోధనలే లక్ష్యంగా చైనీయులు హ్యాకింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.