ETV Bharat / city

అయోధ్య రామ మందిర నిర్మాణానికి డీజీపీ సవాంగ్ విరాళం

author img

By

Published : Jan 20, 2021, 7:52 PM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ విరాళం ఇచ్చారు. ఈ మేరకు భాజపా నేత రఘుకు 10 వేల రూపాయలు అందజేశారు.

dgp gowtham sawang
dgp gowtham sawang
dgp gowtham sawang
విరాళం అందజేస్తున్న డీజీపీ గౌతం సవాంగ్

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి డీజీపీ గౌతం సవాంగ్ విరాళం ఇచ్చారు. బుధవారం తన కార్యాలయానికి వచ్చిన భాజపా నేత రఘుకు 10 వేల రూపాయల విరాళం అందజేశారు. రఘుతో పాటు పలువురు ఆర్​ఎస్​ఎస్ నేతలు కూడా సవాంగ్​ను కలిశారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోట్లాది మంది ఆకాంక్ష అని డీజీపీ అన్నారు.

dgp gowtham sawang
విరాళం అందజేస్తున్న డీజీపీ గౌతం సవాంగ్

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి డీజీపీ గౌతం సవాంగ్ విరాళం ఇచ్చారు. బుధవారం తన కార్యాలయానికి వచ్చిన భాజపా నేత రఘుకు 10 వేల రూపాయల విరాళం అందజేశారు. రఘుతో పాటు పలువురు ఆర్​ఎస్​ఎస్ నేతలు కూడా సవాంగ్​ను కలిశారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోట్లాది మంది ఆకాంక్ష అని డీజీపీ అన్నారు.

ఇదీ చదవండి

గుడివాడ ఎస్సై ఆత్మహత్య కేసులో ప్రియురాలికి జ్యుడీషియల్ కస్టడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.