ETV Bharat / city

కొత్త పర్యటక విధానానికి మంత్రివర్గం ఆమోదం

author img

By

Published : Dec 18, 2020, 3:11 PM IST

కొవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పర్యటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.198.05 కోట్ల పర్యటక ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందిచనుంది.

ap Cabinet approves new tourism policy
కొత్త పర్యటక విధానానికి మంత్రివర్గం ఆమోదం

కొత్త పర్యటక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పర్యటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీకి ఆమోదించింది. రూ.198.05 కోట్ల పర్యటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఆర్థికసాయం అందిచనుంది. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లకు సాయం అందనుంది.

కొత్త పర్యటక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పర్యటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీకి ఆమోదించింది. రూ.198.05 కోట్ల పర్యటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఆర్థికసాయం అందిచనుంది. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లకు సాయం అందనుంది.

ఇదీ చదవండి: కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.