ETV Bharat / city

అమరావతి ఉద్యమం: మరో అన్నదాత మృతి

author img

By

Published : Apr 30, 2021, 8:42 PM IST

రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన నాగేశ్వరరావు గుండెపోటుతో మరణించారు.

Another farmer died in Amravati movement
అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి

రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు..ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా రాయపూడికి చెందిన నాగేశ్వరరావు((65)) చనిపోయారు. రాజధాని నిర్మాణం కోసం నాగేశ్వరరావు 60 సెంట్లు ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారని తోటి రైతులు తెలిపారు.

రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు..ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా రాయపూడికి చెందిన నాగేశ్వరరావు((65)) చనిపోయారు. రాజధాని నిర్మాణం కోసం నాగేశ్వరరావు 60 సెంట్లు ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారని తోటి రైతులు తెలిపారు.

ఇదీచదవండి

500 కాదు వెయ్యి రోజులు ఉద్యమం చేయండి: బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.