ETV Bharat / city

దిల్లీ వెళ్లిన అమరావతి మహిళా ఐకాస సభ్యులు.. - దిల్లీ వెళ్లిన అమరావతి మహిళా జేఏసీ సభ్యులు

అమరావతి మహిళా ఐకాస సభ్యులు దిల్లీ వెళ్లారు. వివిధ జాతీయ పార్టీల ఎంపీలను వీరు కలవనున్నట్లు తెలిపారు. అమరావతి ఆక్రందన దేశమంతా తెలియచేసేందుకే దిల్లీ పర్యటన చేపట్టామని అన్నారు.

Amravati Mahila JAC
Amravati Mahila JAC
author img

By

Published : Sep 21, 2020, 2:50 PM IST

దిల్లీ వెళ్లిన అమరావతి మహిళా ఐకాస సభ్యులు..

అమరావతి రైతుల ఆక్రందనను దేశమంతా తెలియచేసేందుకు... తామంతా దిల్లీలోని వివిధ జాతీయ పార్టీల ఎంపీలను కలవనున్నామని మహిళా జేఏసీ సభ్యురాలు పద్మశ్రీ తెలిపారు. తమకు సహకరిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు చెప్పారు. మధ్యాహ్నం వరకూ పలువురు నేతలను కలిశాక.. మధ్యాహ్నం పార్లమెంట్‌ ఆవరణలో నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి: భవనం కూలిన ఘటనలో 10 మంది మృతి.. మోదీ విచారం

దిల్లీ వెళ్లిన అమరావతి మహిళా ఐకాస సభ్యులు..

అమరావతి రైతుల ఆక్రందనను దేశమంతా తెలియచేసేందుకు... తామంతా దిల్లీలోని వివిధ జాతీయ పార్టీల ఎంపీలను కలవనున్నామని మహిళా జేఏసీ సభ్యురాలు పద్మశ్రీ తెలిపారు. తమకు సహకరిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు చెప్పారు. మధ్యాహ్నం వరకూ పలువురు నేతలను కలిశాక.. మధ్యాహ్నం పార్లమెంట్‌ ఆవరణలో నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి: భవనం కూలిన ఘటనలో 10 మంది మృతి.. మోదీ విచారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.