ETV Bharat / city

504వ రోజుకు రాజధాని ఉద్యమం.. ఇంటి వద్దే రైతుల నిరసన

author img

By

Published : May 4, 2021, 7:15 PM IST

రాజధాని రైతుల, మహిళల ఆందోళనలు 504వ రోజుకు చేరాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ..రైతులు, మహిళలు ఇంటి వద్దే నిరసన తెలిపారు.

amaravathi farmers protest
amaravathi farmers protest

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 504వ రోజు ఆందోళన చేశారు. కరోనా కారణంగా.. ఇళ్ల వద్దే నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వం వెంటనే కౌలు డబ్బులు చెల్లించాలంటూ.. అనంతవరంలో నిరసన చేపట్టారు. తుళ్లూరు, మందడం, అబ్బరాజుపాలెంలో మహిళలు ఇంటి వద్దే నిరసన దీక్షలు కొనసాగించారు.

సబ్బం హరికి నివాళులు

అమరావతికి మద్దతు ప్రకటించిన మాజీ ఎంపీ సబ్బం హరి.. మరణించడంపై రైతులు, మహిళలు నివాళులర్పించారు. బోరుపాలెం, వెలగపూడిలో మహిళా రైతులు.. సబ్బం హరి మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 504వ రోజు ఆందోళన చేశారు. కరోనా కారణంగా.. ఇళ్ల వద్దే నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వం వెంటనే కౌలు డబ్బులు చెల్లించాలంటూ.. అనంతవరంలో నిరసన చేపట్టారు. తుళ్లూరు, మందడం, అబ్బరాజుపాలెంలో మహిళలు ఇంటి వద్దే నిరసన దీక్షలు కొనసాగించారు.

సబ్బం హరికి నివాళులు

అమరావతికి మద్దతు ప్రకటించిన మాజీ ఎంపీ సబ్బం హరి.. మరణించడంపై రైతులు, మహిళలు నివాళులర్పించారు. బోరుపాలెం, వెలగపూడిలో మహిళా రైతులు.. సబ్బం హరి మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.