ETV Bharat / city

ఇంత తొందరగా వెళ్లిపోయావా.. రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

డార్లింగ్ ఏంటీ అన్యాయం.. చాలా అన్యాయం ఇది. ఘంటసాల గారే తొందరగా వెళ్లిపోయారనుకుంటే మీరు కూడా గంధర్వులలో కలిసిపోయారా..? చాలా అన్యాయం ఇది... అంటూ సినీనటుడు రాజేంద్రప్రసాద్.. ఎస్పీబీ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

author img

By

Published : Sep 25, 2020, 5:00 PM IST

actor-rajendra-prasad-on-spb-sudden-demise
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై నటుడు రాజేంద్రప్రసాద్ విచారం

లేడీస్ టైలర్ సినిమాకు డార్లింగ్ పాటను పాడిన ఎస్పీబీ... ఆ పాట అనంతరం తనకు కొన్ని వందల పాటలు పాడారని గుర్తు చేసుకున్నారు సినీనటుడు రాజేంద్రప్రసాద్. తన చిత్రాల్లో ఎన్నో మరుపురాని పాటలు పాడిన బాలు... ఇంత త్వరగా వెళ్లిపోతారని ఊహించలేదని రాజేంద్రప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై నటుడు రాజేంద్రప్రసాద్ విచారం

" మనిషి జీవితంలో రెండే గుర్తుంటాయి. ఒకటి పెళ్లి, రెండు చావు. ఈ రెండింటికి సంబంధించిన అద్భుతమైన పాటలు నాకు పాడారు. మమ్మల్ని వీడి వెళ్లడం నాకు అస్సలు నచ్చలేదు."

--- రాజేంద్రప్రసాద్, సినీనటుడు

ఇదీ చూడండి: బాలు లాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టం!

లేడీస్ టైలర్ సినిమాకు డార్లింగ్ పాటను పాడిన ఎస్పీబీ... ఆ పాట అనంతరం తనకు కొన్ని వందల పాటలు పాడారని గుర్తు చేసుకున్నారు సినీనటుడు రాజేంద్రప్రసాద్. తన చిత్రాల్లో ఎన్నో మరుపురాని పాటలు పాడిన బాలు... ఇంత త్వరగా వెళ్లిపోతారని ఊహించలేదని రాజేంద్రప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై నటుడు రాజేంద్రప్రసాద్ విచారం

" మనిషి జీవితంలో రెండే గుర్తుంటాయి. ఒకటి పెళ్లి, రెండు చావు. ఈ రెండింటికి సంబంధించిన అద్భుతమైన పాటలు నాకు పాడారు. మమ్మల్ని వీడి వెళ్లడం నాకు అస్సలు నచ్చలేదు."

--- రాజేంద్రప్రసాద్, సినీనటుడు

ఇదీ చూడండి: బాలు లాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.