ETV Bharat / city

అచ్చెన్నాయుడు కేసు: కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

author img

By

Published : Jun 19, 2020, 12:02 PM IST

Updated : Jun 19, 2020, 12:48 PM IST

acb court
acb court

12:00 June 19

అచ్చెన్నాయుడు కేసులో కౌంటర్ దాఖలకు ఏసీబీ కోర్టు ఆదేశం


అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై అ.ని.శా. కోర్టు విచారణ జరిపింది. తమ వాదనలు వినాలని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై ఒకేసారి వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

12:00 June 19

అచ్చెన్నాయుడు కేసులో కౌంటర్ దాఖలకు ఏసీబీ కోర్టు ఆదేశం


అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై అ.ని.శా. కోర్టు విచారణ జరిపింది. తమ వాదనలు వినాలని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై ఒకేసారి వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

Last Updated : Jun 19, 2020, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.