ETV Bharat / briefs

రాష్ట్రవ్యాప్తంగా 76.69 శాతం పోలింగ్ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. మొత్తం 76.69 శాతం పోలింగ్ శాతం నమోదైంది. అన్ని జిల్లాల్లో 70 శాతానికిపైగా రికార్డైంది.

author img

By

Published : Apr 12, 2019, 9:19 AM IST

Updated : Apr 12, 2019, 10:09 AM IST

polling

నిన్న రాష్ట్రంలో పోలింగ్ ముగిసింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకే ముగిసినా.. అప్పటివరకూ క్యూలైన్లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసేసరికి రాష్ట్రవ్యాప్తంగా 76.69శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం, ప్రకాశం జిల్లాలో 85 శాతం నమోదుకాగా.. అత్యల్పంగా కడప, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 70 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని జిల్లాల్లో 70 శాతం నమోదవడం విశేషం.
జిల్లాలవారీగా పోలింగ్ శాతం
శ్రీకాకుళం-72
విజయనగరం-85
విశాఖ-70
తూర్పుగోదావరి-81
పశ్చిమగోదావరి-70
కృష్ణా-79
గుంటూరు-80
ప్రకాశం-85
నెల్లూరు-75
కడప -70
కర్నూలు -73
అనంతపురం-78
చిత్తూరు -79


ఇవీ చదవండి..

నిన్న రాష్ట్రంలో పోలింగ్ ముగిసింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకే ముగిసినా.. అప్పటివరకూ క్యూలైన్లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసేసరికి రాష్ట్రవ్యాప్తంగా 76.69శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం, ప్రకాశం జిల్లాలో 85 శాతం నమోదుకాగా.. అత్యల్పంగా కడప, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 70 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని జిల్లాల్లో 70 శాతం నమోదవడం విశేషం.
జిల్లాలవారీగా పోలింగ్ శాతం
శ్రీకాకుళం-72
విజయనగరం-85
విశాఖ-70
తూర్పుగోదావరి-81
పశ్చిమగోదావరి-70
కృష్ణా-79
గుంటూరు-80
ప్రకాశం-85
నెల్లూరు-75
కడప -70
కర్నూలు -73
అనంతపురం-78
చిత్తూరు -79


ఇవీ చదవండి..

మై ఓట్​ క్యూ యాప్...పని చేసిందెక్కడ?

sample description
Last Updated : Apr 12, 2019, 10:09 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.