ETV Bharat / briefs

బుక్కరాయసముద్రంలో కారు, ట్రాక్టర్‌ ఢీ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

author img

By

Published : Apr 4, 2019, 9:16 AM IST

బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం
బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ కార్యాలయం సమీపంలో కారు- ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నార్పల తహశీల్దార్ మహేశ్వరికి దెబ్బలు తగిలాయి.పోలింగ్ బూత్‌లు పరిశీలించి తిరిగి వెళ్తుండగా దుర్ఘటన జరిగింది.క్షతగాత్రులనుఅనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇవి చూడండి.....

కారం చల్లి.. కత్తితో నరికి.. అన్నను చంపిన తమ్ముడు

బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ కార్యాలయం సమీపంలో కారు- ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నార్పల తహశీల్దార్ మహేశ్వరికి దెబ్బలు తగిలాయి.పోలింగ్ బూత్‌లు పరిశీలించి తిరిగి వెళ్తుండగా దుర్ఘటన జరిగింది.క్షతగాత్రులనుఅనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇవి చూడండి.....

కారం చల్లి.. కత్తితో నరికి.. అన్నను చంపిన తమ్ముడు

Intro:Ap_cdp_46_03_bjp_prachaaram_Av_c7
కడప జిల్లా రాజంపేటలో భారతీయ జనతాపార్టీ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. బుల్లెట్ వాహనంపై దేశవ్యాప్తంగా ప్రధాని మోదీని గెలిపించాలని, దేశాన్ని రక్షించాలనే నినాదంతో రాజ్యలక్ష్మి అనే మహిళ అ యాత్ర చేపట్టింది. ఈ యాత్ర బుధవారం రాజంపేట చేరుకుంది. భాజపా అభ్యర్థి రమేష్ నాయుడు బుల్లెట్ వాహన బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని 20 రాష్ట్రాల్లో లో 35 వేల కిలోమీటర్లు బుల్లెట్ వాహనంపై యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మరో 7,500 కిలోమీటర్లు యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి గెలిపించాలని కోరుతూ యాత్ర చేపట్టిన యాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్, మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్, మన్నూరు మీదగా యాత్ర నిర్వహించారు.


Body:బీజేపీ ప్రచారం


Conclusion:రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.