ETV Bharat / briefs

ఈ నెల 9న రాష్టానికి ప్రధాని నరేంద్ర మోదీ

ఈ నెల 9న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. జూన్ 9న సాయంత్రం 4 గంటలకు మోదీ తిరుపతి చేరుకోనున్నారు.

author img

By

Published : Jun 1, 2019, 12:47 PM IST

MODI

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్​కు రానున్నారు. ఈ నెల 9న మోదీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు మోదీ తిరుపతి చేరుకోనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత మోదీ రాష్ట్రనికి రావడం ఇదే మొదటిసారి.

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్​కు రానున్నారు. ఈ నెల 9న మోదీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు మోదీ తిరుపతి చేరుకోనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత మోదీ రాష్ట్రనికి రావడం ఇదే మొదటిసారి.

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్ క్వార్టర్స్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శనివారం హఠాత్తుగా ఒక భవనం పై అంతస్తు గోడకూలి పీస తిరుపతి రావు అనే కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి . హుటాహుటిన అతనికి ఆసుపత్రికి తరలించారు. 1996లో నిర్మించిన మూడు విభాగాల్లోని 24 పోలీస్ కానిస్టేబుల్ వసతిగృహాలు దాదాపుగా శిథిలావస్థకు చేరాయి. తరచూ ఈ శిథిల భవనాలు శకలాలు కింద పడుతూనే ఉన్నాయి .పలుమార్లు పోలీస్ కుటుంబ సభ్యులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. బిక్కు మంటూ పోలీసులు ఈ వసతి గృహాల్లో జీవనం సాగిస్తున్నారు . శనివారం ఉదయం జరిగిన హఠాత్పరిణామంతో పోలీసు కుటుంబాలు పులికి పడ్డాయి. గాయపడిన తిరుపతి రావ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.


Body:నరసన్నపేట


Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.