ETV Bharat / briefs

'రాజానగరంలో జెండా ఎగరేస్తాం... హ్యాట్రిక్‌ కొడతాం'

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వరుసగా మూడోసారి తెలుగుదేశం జెండా ఎగురేస్తామని.. సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నమ్మకంగా చెబుతున్నారు.

author img

By

Published : Mar 23, 2019, 10:20 AM IST

పెందుర్తి వెంకటేశ్
పెందుర్తి వెంకటేశ్
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో హ్యాట్రిక్‌ విజయం సాధించి...తెలుగుదేశం జెండా ఎగురేస్తామని.. సిట్టింగ్ ఎమ్మెల్యేపెందుర్తి వెంకటేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని నమ్మకంగా చెబుతున్నారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే.. గెలిపిస్తాయంటున్న.. పెందుర్తి వెంకటేశ్‌తో ముఖాముఖి.

ఇవి కూడా చదవండి...

9 ఏళ్ల నుంచి రూపాయికే రుచికరమైన భోజనం

పెందుర్తి వెంకటేశ్
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో హ్యాట్రిక్‌ విజయం సాధించి...తెలుగుదేశం జెండా ఎగురేస్తామని.. సిట్టింగ్ ఎమ్మెల్యేపెందుర్తి వెంకటేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని నమ్మకంగా చెబుతున్నారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే.. గెలిపిస్తాయంటున్న.. పెందుర్తి వెంకటేశ్‌తో ముఖాముఖి.

ఇవి కూడా చదవండి...

9 ఏళ్ల నుంచి రూపాయికే రుచికరమైన భోజనం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.